చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ వంటి వాడన్న బోర్డు అధ్యక్షుడు షరీఫ్.
దక్షిణ భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్...