Breaking News

వివేకా హత్య కేసు ప్రస్తావన- షర్మిలపై కేసు నమోదు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని...

ఏపీలో అందుకే కూటమిగా ఏర్పడ్డాం – అమిత్.

ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుపై అమిత్ షా ధర్మవరం సభలో స్పష్టత ఇచ్చారు. ఏపీలో గూండాగిరి అంతానికి, అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, భూమాఫియాను అంతం చేయడానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా...

జగన్ కు మరో బహిరంగ లేఖ రాసిన షర్మిల.

మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు. మద్యం అమ్మకాలను భారీగా పెంచి. ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు.మద్యనిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు.నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు. మద్యం...

సీఎస్ జవహర్ రెడ్డికి- మాజీ సీఎం చంద్రబాబు లేఖ.

సార్వత్రిక ఎన్నికలకు ముందు పెన్షన్ లబ్ధిదారులను వేధించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని సీఎస్ జవహర్ రెడ్డిని తప్పుబట్టారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఏప్రిల్ మాదిరిగా...

మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.

ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢీ. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు. మృతులలో తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు, కారు డ్రైవర్.బస్సులోని పలువురుకి గాయాలు....

సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు-షర్మిల.

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రచారంలో ఆమె ముఖ్యంగా తన అన్న, సీఎం జగన్ ను టర్గెట్ చేస్తున్నారు. కడప జిల్లా పెద్దముడియం మండలంలో షర్మిల మాట్లాడుతూ జగన్ పై...

నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని చేతులూపి వెళ్లిపోగలను-పవన్ కల్యాణ్.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, రోడ్లమీదికి వచ్చి పోరాడడం తనకేమీ సరదా కాదని తాను ప్రజల కోసం...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివరణ ఇచ్చిన సీఎం జగన్.

సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ, చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని,...

బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు దేవుడైపోయాడు-పోసాని కృష్ణమురళి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి జగన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాపాడాలని కోరారు. కేజ్రీవాల్...

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ.. తుది అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే.

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. ఎన్ని నామినేషన్లు అమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరించారు, ఇప్పుడా డీటెయిల్స్‌ చూద్దాం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల...