Breaking News

శ్రీ సీతారాముల కళ్యాణం లోక కల్యాణర్థమే.

ఇతిహాస సంస్కృతి పరంపర కొనసాగింపే సీతా రామ కళ్యాణం వాడవాడలో ఊరుఊరులో సీతారాముల కళ్యాణం చూతము రారండి…భారతదేశ వైదిక సంప్రదాయంలో ఉత్సవాలు పండుగలు ఆచారాల సాంప్రదాయాలకు నిలువుటద్దమై నిలుస్తాయి.దేశీయ సంస్కృతిలో రామాయణంలోని ఘట్టాలు చిరస్మరణీయమైన...

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దర్శనం, వసతి గదులు బుక్ చేస్కోండి..

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. జూన్‌లో దర్శన టిక్కెట్లు, గదులను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 23వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ...

అయోధ్యకు వెళ్తున్నారా ఐతే … ఇది తెలుసుకోండి!

శ్రీరాముని దర్శనం కోసం భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. రామజన్మభూమి ట్రస్ట్ ప్రకారం ప్రతిరోజూ సగటున 1లక్ష నుండి 1.5 లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటారు. భక్తులు ఉదయం 6:30 నుండి రాత్రి 9:30...

ఘనంగా శివదీపోత్సవం..

ప్రొద్దుటూరులోని స్థానిక శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శివదీక్ష బృందం ఆధ్వర్యంలో ఘనంగా శివదీపోత్సవం నిర్వహించారు. లోకకళ్యాణం కోసం గణపతి, నవగ్రహ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి యాగం చేశారు. సాయంత్రం అగస్త్యేశ్వరస్వామి, రాజరాజేశ్వరీమాత...

శివ స్వాములకు ప్రత్యేక దర్శనం.

జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని శ్రీశైలం ఈవో తెలిపారు. 5వ తేదీ రాత్రి...

యాదాద్రిలో సుదర్శన నరసింహ హోమం.

యాదాద్రి పుణ్య క్షేత్రంలో గురువారం ఉదయం నిత్య సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిజాభిషేకం అనంతరం శ్రీ సుదర్శన రసింహ హోమం నిర్వహించారు. సుదర్శన నరసింహులు లోక సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ చెక్కలను...

ఘనంగా కల్యాణ మహోత్సవాలు..

ఆదివారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ, క్యాతమ్మ, మల్లిహార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట, వట్టినాగుపల్లి గ్రామాల వాసులు తెల్లవారుజాము నుంచే గంపలతో ఆలయాలకు భారీగా చేరుకున్నారు. స్వామివార్లకు అభిషేకం,...

1,300 సంవత్సరాల నాటి పురాతన ఆలయాలు గుర్తింపు.

తెలంగాణలోని నల్గొండ జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో 1300 ఏళ్ల నాటి ఆలయాన్ని పురాతన ఆలయాలను పురాతత్వవేత్తలు గుర్తించారు. ఇవి బాదామి చాళుక్యుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. శివలింగ అవశేషాలు, విష్ణువు విగ్రహం మరియు శాసనాలు...

కొడుకు భక్తికి పుస్తెలతాడు తాకట్టు పెట్టి సమ్మక్క గద్దెలు నిర్మించిన తల్లి…

సమ్మక్క దేవతను పేద ప్రజలకు కొంగుబంగారంగా ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లి మొక్కలు చెల్లించుకుంటారు. ఇలా ప్రతి ఏటా మొక్కి వస్తుండడంతో కొడుకు కార్తీక్ కు దేవుడు రావడంతో తన...

శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త!!

శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సు టికెట్ కొనుగోలుదారులకు ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ప్రయాణీకులకు రోజుకు 1,200 దర్శన టిక్కెట్లు అందించబడతాయి. దీనికి సంబంధించి...