హనుమకొండ: నడికోడ మండలంలో సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా పదేళ్ల రిత్విక అనే బాలికపై కుక్క దాడి చేసింది. దీంతో ఈ బాలిక చెంపకు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అదే కుక్క ఆ తర్వాత మరో ఐదుగురిని గాయపరిచింది.