Breaking News

ఎల్లమ్మ తల్లికి ఘనమైన పూజలు.

దేవి పూజ సమాజ సమితి వారు లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం పక్కన ఉన్న ఎల్లమ్మ తల్లి కి
మొక్కుబడిగా వారు కోరుకున్న కోరికలు నెరవేర్చిన ఎల్లమ్మ తల్లికి ఘనంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే భవిష్యత్తులో దేవి పూజ సమాజ వారు కోరిన కోరికలు తీరుస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయము నిర్మిస్తామని సందర్భంగా కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవి పూజక్ సమాజ్ సమితి సభ్యులు మురళి రత్న గుడిక్య గాం, పిప్రిరాలి అజయ్ గుడిక్య, రాహుల్ గుడిక్య, ప్రవీణ్ , ధర్మల్ సదుల్ దాకోడియా, గోపాల్ కళ్యాణ్ భోడిక్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.