Breaking News

తెహెల్కా న్యూస్: కశ్మీర్ కంటే జైపూర్ అందంగా ఉందంటున్న నెటిజన్లు..

తెహెల్కా న్యూస్ : ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో హిమపాతం చాలా అరుదు. అలాంటి చోట మంచు కురిస్తే, వీధుల్లో మూడడుగుల దట్టంగా మంచు పేరుకుపోతే, తెల్లటి మంచు తప్ప మరేమీ లేకపోతే జైపూర్ నగరం...

తెహెల్కా న్యూస్: తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి..

తెహెల్కా న్యూస్ : దక్షిణ తమిళనాడును వర్షాలు వణికిస్తున్నాయి. కన్యా కుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామాంతపురం, పుదుకొట్టాయ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. ఆయా జిల్లాల్లో అధికారులు...

ఢిల్లీ ప్రజలు చలితో గడ్డకట్టుకుపోతున్నారు..

ఢిల్లీ ప్రజలు చలితో గడ్డకట్టుకుపోతున్నారు. ఉదయం అక్కడ అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాలైన లోధిరోడ్‌లో 5, అయానగర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, అత్యంత కనిష్ఠంగా...

గ్రామీణ ప్రజల కోసం 17 పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడి..

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం 17 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మోదీ గ్యారెంటీ వ్యాన్ ద్వారా 17 పథకాల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ సంకల్పం తీసుకుని పనిచేయాలని...

పక్క రాష్ట్రాల ఓటర్లకు ఈసీ షాక్..

డూప్లికేట్ ఓటు, డబుల్ ఓటుపై ఈసీ కీలక ఆదేశాలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో...

దోమల బెడద భరించలేక కార్మికుడు మృతి..

తార్నాక విజయ డైరీలో బీహార్ కు చెందిన కాంటాక్ట్ ఉద్యోగి మృతిదోమల బెడద భరించలేక బోగ్గులతో పొగ వేసుకున్న కార్మికుడు మనోజ్,బొగ్గులతో వచ్చిన పొగ భరించలేక కార్మికుడు మృతి చెందాడు.మృతి చెందిన కార్మికుడు మనోజ్...

తెహెల్కా న్యూస్ : రోడ్లు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స!..

తెహెల్కా న్యూస్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన చాలా మంది సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారు. చాలా సందర్భాలలో, నిధుల కొరత కారణంగా చికిత్స ఆలస్యం అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం...

తెహెల్కా న్యూస్ : పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాసరావు..

తెహెల్కా న్యూస్ : శ్రీనివాసరావు  తన వంతుగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.తరువాత అధికారులు మరియు సిబ్బంది అందరూ మొక్కలు నాటారు. 17వ పోలీస్ బెటాలియన్ నందు నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బెటాలియన్...

తెహెల్కా న్యూస్ : జనవరి 22న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం 6000 మంది ప్రముఖులకు ఆహ్వానం ..

తెహెల్కా న్యూస్ : అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా జీవితాన్ని స్మరించుకునే కార్యక్రమానికి 6000 మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఇందుకోసం శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ఫౌండేషన్ ద్వారా అందరికీ మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపారు. జనవరి...

తెహెల్కా న్యూస్ : డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్..

తెహెల్కా న్యూస్ : డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ సిమ్ కార్డుల జారీ మరింత కట్టుదిట్టం డిజిటల్‌ పేమెంట్లలో మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది....