Breaking News

ఎన్నికల ప్రచారానికి ప్రధాని సుడిగాలి పర్యటన.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నందూర్బార్లో ఉదయం 11:30గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్...

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపణ.

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ...

తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌...

కాంగ్రెస్ ఆరు హామీలపై కేటీఆర్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని ఆయన చెప్పారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్,...

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన రూపేశ్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ నెల 2న తన కుమారుడితో వాట్సాప్ కాల్ లో మాట్లాడానని. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పాడని రూపేశ్...

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుకుంటుందని ధీమా.

ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు...

1950-2015 మధ్య కాలంలో దేశ జాభాలో 7.8 శాతం తగ్గిన హిందువుల వాటా.

భారత్‌లో పోలిస్తే పొరుగు దేశాల్లో భిన్నమైన జనాభా మార్పులు జరిగినట్టు ఈ అధ్యయనం తేల్చింది. పాకిస్థాన్‌లో మెజారిటీ మతస్తుల (హనాఫీ ముస్లింలు) వాటా 3.75 శాతం పెరిగింది. బాంగ్లాదేశ్‌ జనాభాలో ముస్లింల వాటా అత్యధికంగా...

రాష్ట్రపతి భవనంలో మాతృదినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ మాతృ దినోత్సవమును పురస్కరించుకొని మే 8వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల సంక్షేమ అధికారుల పరిధిలోని వయో వృద్ధాశ్రమాలు మరియు...

చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ వంటి వాడన్న బోర్డు అధ్యక్షుడు షరీఫ్.

దక్షిణ భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్...

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు కురిపించిన ప్రధాని.

కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన...