Breaking News

కాంగ్రెస్ ఆరు హామీలపై కేటీఆర్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని ఆయన చెప్పారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్,...

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.

తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన రూపేశ్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఈ నెల 2న తన కుమారుడితో వాట్సాప్ కాల్ లో మాట్లాడానని. అప్పుడు పనిలో ఉన్నానని చెప్పాడని రూపేశ్...

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుకుంటుందని ధీమా.

ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు...

రాష్ట్రపతి భవనంలో మాతృదినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ మాతృ దినోత్సవమును పురస్కరించుకొని మే 8వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల సంక్షేమ అధికారుల పరిధిలోని వయో వృద్ధాశ్రమాలు మరియు...

చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ వంటి వాడన్న బోర్డు అధ్యక్షుడు షరీఫ్.

దక్షిణ భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్...

ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్య- కోమటిరెడ్డి.

ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు కోమటిరెడ్డి . ఏపీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,...

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు కురిపించిన ప్రధాని.

కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన...

చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఆగ్రహం.

చంద్రబాబు వ్యాఖ్యలను ఇవాళ ఏపీ మహిళా కమిటీ దృష్టికి మహిళా సంఘాల నేతలు తీసుకెళ్లారు. కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు కోట సామ్రాజ్యం, ఏనుగుల దుర్గాభవాని, సెల్వం దుర్గ, అధ్యక్షులు డా. సెల్, అంబంటి...

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ .

పిఠాపురంలో తన మామ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ . కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం...

నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నాలు-కెసిఆర్.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు....