Breaking News

కాంగ్రెస్ ఆరు హామీలపై కేటీఆర్ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని ఆయన చెప్పారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్,...

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుకుంటుందని ధీమా.

ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు...

రాష్ట్రపతి భవనంలో మాతృదినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ మాతృ దినోత్సవమును పురస్కరించుకొని మే 8వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల సంక్షేమ అధికారుల పరిధిలోని వయో వృద్ధాశ్రమాలు మరియు...

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు కురిపించిన ప్రధాని.

కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన...

నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నాలు-కెసిఆర్.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు....

కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపించా-మాజీ మంత్రి మల్లారెడ్డి.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ...

బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం మరియు కార్యకర్తలు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ,మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి , ఇతర ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి...

BRS పార్టీ MPTC మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

వికారాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దులూరు గ్రామం BRS పార్టీ MPTC గౌసోద్దీన్, రైతుబంధు ప్రెసిడెంట్ హరి మోహన్ రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దుర్గయ్య, విలేజ్...

తెలంగాణలోని అచ్చం అమెరికా అభివృద్ధి దిశగా పరుగులు.

తెలంగాణలోని హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆకాశాన్ని తాకుతున్నట్లు తలపించే నిర్మాణాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు రియల్ ఎస్టేట్...

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు.

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు....