Breaking News

ఎన్నికల ప్రచారానికి ప్రధాని సుడిగాలి పర్యటన.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని నందూర్బార్లో ఉదయం 11:30గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 3:15గంటలకు మహబూబ్ నగర్...

తొలి పూజలో పాల్గొన్న ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి.

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం ఉద‌యం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంత‌రం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌...

ఎన్నికల ప్రచారంలో బెస్ట్ పార్ట్ – రాహుల్ గాంధీ.

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టివస్తూ, కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ...

ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్లు వేసిన కవిత.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లాలని కోరుతూ సీబీఐ కేసులో కవిత బెయిల్ కోరారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా తాను బాధ్యతలను నిర్వహించాల్సి ఉందని చెపుతూ...

నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకగాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఉన్నారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్...

పాక్ మాజీ మంత్రి వ్యాఖ్యలపై- ప్రధాని మోదీ.

రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. నిన్న రాహుల్ గాంధీపై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించారు. గుజరాత్‌లో...

రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే.. రిజర్వేషన్లను రద్దు చేయబోమని మోదీ, అమిత్ షాలు చెప్తున్నప్పటికీ ప్రజల్లో...

కవిత బెయిల్ పిటిషన్ వాయిదా.

ఈ పిటిషన్లపై ఈ నెల 6న సోమవారం తీర్పు వెలువరిస్తామని జడ్జి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత. తనను...

ఢిల్లీలో ఇద్దరు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేల రాజీనామా.

ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును నిరసిస్తూ ఇటీవల కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి రాజీనామా చేశారు. తన అభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఆప్‌తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపిస్తూ...

కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు..

బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి.అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు.ఈ ఘటనలో...