Breaking News

కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు కురిపించిన ప్రధాని.

కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం నెలకొందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లకంటే రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూళ్లే మించిపోయాయని ఆరోపించారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపెడుతున్నారని, ఇప్పటి వరకు జరిగిన...

చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా సంఘాల ఆగ్రహం.

చంద్రబాబు వ్యాఖ్యలను ఇవాళ ఏపీ మహిళా కమిటీ దృష్టికి మహిళా సంఘాల నేతలు తీసుకెళ్లారు. కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు కోట సామ్రాజ్యం, ఏనుగుల దుర్గాభవాని, సెల్వం దుర్గ, అధ్యక్షులు డా. సెల్, అంబంటి...

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ .

పిఠాపురంలో తన మామ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ . కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం...

నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నాలు-కెసిఆర్.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఎంతమాత్రమూ లేదన్న కేసీఆర్. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు....

వివేకా హత్య కేసు ప్రస్తావన- షర్మిలపై కేసు నమోదు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని...

కార్పొరేటర్లను నేనే కాంగ్రెస్‌లోకి పంపించా-మాజీ మంత్రి మల్లారెడ్డి.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కార్పొరేటర్లుగా ఉన్న దాదాపు 30 మందిని తానే కాంగ్రెస్‌లోకి వెళ్లమంటూ...

బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం మరియు కార్యకర్తలు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ,మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి , ఇతర ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి...

BRS పార్టీ MPTC మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

వికారాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దులూరు గ్రామం BRS పార్టీ MPTC గౌసోద్దీన్, రైతుబంధు ప్రెసిడెంట్ హరి మోహన్ రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దుర్గయ్య, విలేజ్...

తెలంగాణలోని అచ్చం అమెరికా అభివృద్ధి దిశగా పరుగులు.

తెలంగాణలోని హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆకాశాన్ని తాకుతున్నట్లు తలపించే నిర్మాణాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు రియల్ ఎస్టేట్...

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు.

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు....