Breaking News

ఢిల్లీలో కొన్ని నెలలుగా 144 సెక్షన్

తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల పాటు సెక్షన్ 144 విధించాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ట్రాక్టర్లను నగరంలోకి రానివ్వబోమని ప్రకటించారు. లౌడ్ స్పీకర్ల వినియోగానికి కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.